AP NEWS
*శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు*
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఈ ఉత్సవాల తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
భ్రమరాంబ దేవి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద పండితులు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
కళాకారుల నృత్యాలు, కోలాటాల సందడి నడుమ ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు.
AP NEWS
తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు
తాత్కాలిక ఉద్యోగులకు గౌరవ సుప్రీంకోర్టు తీపి కబురు వినిపించింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉద్యోగులకు కొండంత బలాన్ని ఇచ్చింది అయితే అమలు చేయాల్సిన సంస్థలు మరియు ప్రభుత్వం ఎలా ఉంటుందో వేచి చూడాలి…
AP NEWS
టెక్కలిలో కిల్లిపోలమ్మ ఉత్సవాలు
moo కిల్లి పోలమ్మ ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఘనంగా నిర్వహించారు కిల్లి పోలమ్మ తల్లి ఆ గ్రామదేవతగా కొలవబడుతోంది మూడు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ముక్కులు తీర్చుకుంటారు
-
Kakinada12 months ago
నూకలమ్మ తల్లి మహిమ చూడండి!
-
AP NEWS12 months ago
గన్నవరం నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో భారీగా చేరికలు
-
TS NEWS12 months ago
‘చల్లని’.. కబురు
-
AP NEWS12 months ago
మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడడానికి రాజీనామా..
-
National12 months ago
తొలి స్వతంత్ర సమర యోధుడు మంగల్ పాండే జయంతి నేడు.
-
AP NEWS12 months ago
డా” బాబు జగ్జివన్ రామ్ గారి జయంతి సందర్భంగా వేట్లపాలెం లో విగ్రహ ఆవిష్కరణ వేడుకలు.
-
AP NEWS9 months ago
తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు
-
Devotional12 months ago
అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు💐